కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సుప్రీంకోర్టు ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయడంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. భారత సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల అమలుపై అధికారులు చర్చించారు. ఈ సమీక్షకు అదనపు కలెక్టర్ విక్టర్ అధ్యక్షత వహించారు.
జాతీయ రహదారులపై భద్రతా ప్రమాణాల అమలు: సుప్రీంకోర్టు ఆదేశాలపై కామారెడ్…

Share:
వార్తలుతాజా
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త








